mt_logo

మొదటిరోజు ఘనంగా ‘కేసీఆర్ మహిళాబంధు’ సంబురాలు

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ‘కేసీఆర్‌ మహిళాబంధు’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా, ప్రతీ గ్రామంలో ‘కేసీఆర్ మహిళాబంధు’…

నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటి నుండి అసెంబ్లీ మొదలవనుంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని…

నిరుపేద అక్కాచెల్లెళ్ల చదువుకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్

మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న నిరుపేద అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం అందించారు. వారిరువురి చదువులు పూర్తయ్యే…

రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. ప్రభుత్వ పథకాల అమలుపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని,…

సత్తుపల్లిలో మిన్నంటిన కేసీఆర్ ‘మహిళాబంధు’ సంబురాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కేసీఆర్ ‘మహిళాబంధు’ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. మహిళల సాధికారత కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్…

నర్సంపేటలో 250 పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

నర్సంపేటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దాదాపు 60 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రితో…

కంటితుడుపు చర్యగా తెలంగాణకు బోగీల సర్వీసింగ్ సెంటర్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రాష్ట్రానికి రైలు బోగీల సర్వీసింగ్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపింది. రానున్న రెండు…

ములుగులో ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య…

దశాబ్దాల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరికేలా చర్యలు తీసుకుంటామని, అవ‌స‌ర‌మైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ…

సీఎం కేసీఆర్ ‘మహిళా బంధు’గా చరిత్రలో నిలిచిపోతారు : మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ‘ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా బంధు’గా నిర్వహించవల్సిందిగా పార్టీ వర్కింగ్…