హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించాలని, ఇందుకోసం వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.
ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.