mt_logo

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం… స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వం  

తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు, వినతులు, లేఖల అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందుకోసం విధివిధానాలను రూపొందించడానికి…

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తొలిమూడు అవార్డులు తెలంగాణకే 

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అవార్డుల్లో మరోసారి తెలంగాణ సత్తా చాటింది. దేశంలో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలు కైవసం చేసుకున్నాయి.  2022, డిసెంబర్ నెలకు గాను…

కంటివెలుగుతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధిస్తాం : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండవ విడత పథకం జనవరి 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనుండగా… మంగళవారం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ…

సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే : సీఎం కేసీఆర్ 

మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి శ్రీమతి సావిత్రీబాయి…

8 ఏళ్ళు… 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు : తెలంగాణ ఐటీ రంగానికి భారీ పెట్టుబడులు 

తెలంగాణ ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకూ ఐటీ అనుబంధ రంగంలో 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎనిమిదేళ్లలో ఇన్ని…

తెలంగాణలో ప్రతి పల్లె ముఖ్రా (కే) కావాలి : సీఎం కేసీఆర్ పిలుపు 

తెలంగాణలోని ప్రతి పల్లె ముఖ్రా (కే) కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…

మూడోరోజు రూ.687.89 కోట్ల రైతుబంధు జమ 

మూడో రోజు రూ.687.89 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 13,75,786 ఎకరాలకు సంబంధించిన…

తెలంగాణ ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ చర్యలపై యునిసెఫ్ ప్రశంసలు 

మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభత్వం తీసుకుంటున్న చర్యలపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల కోసం మిడ్ వైఫరీలకు ఇస్తున్న శిక్షణను అభినందిస్తూ…

గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. గురువారం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు…

కాగజ్నగర్లో రూ.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కాగజ్ నగర్ లో…