కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది అని…
భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ…
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన.. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారని, అక్రమ కేసుల పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన…
జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా అశీర్వాద సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వద్దురో నాయన కాంగ్రెస్…
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో నిర్వహించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..…