భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో ఘనకీర్తి సాధించిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వరుస ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ సంఘటనల వల్ల గురుకులాల ప్రతిష్ట దిగజారుతున్నది అని అన్నారు.
ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురుకులాల్లో చదువుకుంటున్న పేద బిడ్డల సంక్షేమం గురించి కనీస ఆలోచన లేదు. ప్రశాంత్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అని విమర్శించారు.
కాబట్టి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని హరీష్ అన్నారు.
- Mission Telangana Exclusive: Who are these fake netizens, TSSPDCL?
- Revanth’s decision to reduce Telangana districts arbitrary and shortsighted
- Revanth Reddy, the most dedicated karyakarta of the BJP, writes KTR
- 6 reasons why the Congress can’t fight the BJP
- How Congress secretly boosting BJP’s chances in 6 seats in Telangana, writes Padma Rao Goud
- ఛోటా భాయ్ డబుల్ R టాక్స్ వసూలు చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు: మోడీపై కేటీఆర్ ధ్వజం
- తెలంగాణలో జిల్లాల కుదింపు నిర్ణయం అసంబద్ధం, అవివేకం
- బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే: హరీష్ రావు
- కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్గిరి కార్యకర్తలతో కేటీఆర్
- లోక్సభ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ గుయ్యిమనాలి: హరీష్ రావు
- బండి సంజయ్కి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టింది: కేటీఆర్
- మన అవసరాలు కాదని బీజేపీ చేస్తున్న నదులు అనుసంధానం ఆపాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావొద్దంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి: కేటీఆర్
- పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలి: కేసీఆర్