ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మనదేశంలో రాజకీయ పార్టీలు.. ప్రజలకు చేసిన, చేయబోయే మంచి గురించి చెప్పి ఓటు అడగాలి కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ అందుకు విరుద్ధంగా…
గుజరాత్లోని వల్సాద్ సమీపంలో వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్కు సమీపంలో వందేభారత్ రైలును ఆవు ఢీకొట్టిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో…
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితుల రిమాండుకు అనుమతినిస్తూ తెలంగాణ పోలీసులకు హైకోర్టు ఊరటనిచ్చింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన ముగ్గురు ప్రధాన నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో రామచంద్రభారతి మాట్లాడిన ఆడియో లీక్ కాగా,…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జిల్లా కేంద్రాలను, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పరిశ్రమలను రాష్ట్రంలోని…
తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, పార్టీ ఫిరాయింపులకు ప్రయత్నించిన బీజేపీ నేతల అనుచరుల ఆడియోలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఫరీదాబాద్ కు…
దుబాయ్ లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహాయంతో క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. కాగా పదిహేను…
ఆంధ్రప్రదేశ్ ఏవిధమైన అనుమతులు లేకుండా కృష్ణాబేసిన్ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని, తక్షణమే వాటిని నిలిపి వేయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు…