mt_logo

విజయవంతమైన తెరాస సడక్ బంద్

తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను…

బాలుని వైద్యానికి 4 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి కేటీఆర్

ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పుడూ ముందుంటారు. పేదల వైద్య సహాయానికి భరోసా కల్పిస్తుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల…

ఆరోగ్య తెలంగాణకు రంగం సిద్ధం : సీఎం కేసీఆర్

ఆరోగ్య తెలంగాణ కోసం హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నామని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.…

తెలంగాణ‌లో త‌గ్గిన రైతు ఆత్మ‌హ‌త్య‌లు… వెల్లడించిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య త‌గ్గిన‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు. మంగళవారం లోక్‌స‌భ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2014 త‌ర్వాత…

విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ–సిటీలో విప్రో క‌న్‌స్యూమ‌ర్ కేర్ ఫ్యాక్ట‌రీని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.…

ఆకర్షణయమైన పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్‌ వ్యాలీ : మంత్రి కేటీఆర్‌

ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీనోమ్‌ వ్యాలీలో కేటీఆర్‌ జాంప్‌ ఫార్మాను ప్రారంభించారు. ఈ…

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్‌డేట్ కావాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌తి విద్యార్థి, టీచ‌ర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మ‌రిచిపోకూడద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి…

ఢిల్లీ వేదికగా వరి పోరు జరుపనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తాన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో అధికార టీఆర్ఎస్ భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే…

భారతదేశపు మొట్టమొదటి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ విజయవంతం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని…