తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు రాజస్థాన్ అధికార బృందం. రాజస్థాన్లోనూ స్త్రీనిధి తరహా పథకాన్ని ఏర్పాటు చేస్తామని…
పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. నిజామాబాద్ లో పెర్కిట్లోని అరవింద్ ఇంటి ముందు మంగళవారం ఉదయం వడ్లు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. పది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ…
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై తీవ్రంగా మండిపడ్డారు. పీయూష్ గోయల్…
24 గంటల్లో ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్లైన్ విధించారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో…
గొప్ప సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు మహాత్మా జ్యోతిబా ఫూలేకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. మహిళా విద్యకు మార్గదర్శకుడు జ్యోతిబా ఫూలే…
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం…
కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా ఆలయ అర్చకుల సమక్షంలోనే జరిగిన భద్రాచలం సీతారాముల కళ్యాణం.. నేడు భక్తుల నడుమా అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ‘ధర్మో రక్షతి రక్షితః’…