శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు మనవద్దనే కాదు, దేశమంతా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా…
సమైక్య రాష్ట్రంలో నీళ్ళ దోపిడీ భయంకరంగా జరిగిందని, నీళ్ళ విషయంలో తీవ్రంగా దగా పడ్డామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న…
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…
వర్షాకాల శాసనసభ సమావేశాలు మూడవరోజు ప్రారంభం అయ్యాయి. ఉభయసభల్లో రైతు సమస్యలపై రెండవ రోజు చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు…
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో…
శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలవరకు కొనసాగాయి. అనంతరం రేపటికి సభలు వాయిదా వేస్తున్నట్లు శాసనసభ…
శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికార పార్టీ సభ్యులపై చేసిన విమర్శలపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సభ్యులకు సీరియస్ నెస్ లేదని అనడం మంచి…
శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షాలు చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కే…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ లేకుండానే నేరుగా రైతు సమస్యలపై సభ్యులు చర్చిస్తున్నారు. వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చను ప్రారంభించగానే…
వరంగల్ జిల్లా పాలకుర్తిలో నిర్మించనున్న చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డ్ గోడౌన్ శంకుస్థాపన విషయంలో నిన్న జరిగిన గొడవ సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి…