కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు- కేకే
- September 18, 2020
కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.
READ MOREకోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.
READ MOREకొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం టౌన్, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి మండలాల్లోని 105 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సుమారు రూ. కోటి చెక్కులను అందించారు.
READ MOREరాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవి. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఇవాళ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని కేంద్రమే తెలిపింది అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
READ MOREజీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న హౌసింగ్ కార్యక్రమాల పైన హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
READ MOREబుధవారం శాసనసభా సమావేశాల్లో ఎల్ఆర్ఎస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ జీవో 131 ని సవరిస్తామని, ఇందుకోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
READ MOREకాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
READ MOREగ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై మున్సిపల్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ శాసనసభలో మాట్లాడారు.
READ MOREశాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతుబంధు పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి సమాధానం ఇచ్చారు.
READ MOREమాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జన్మించిన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామాన్ని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ శనివారం సందర్శించారు.
READ MOREజీహెచ్ఎంసీతో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
READ MORE