mt_logo

పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీష్ రావు

అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకు పోయిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ…

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా కాళేశ్వరమే తెలంగాణ కల్పతరువు: కేటీఆర్

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.…

నిరుద్యోగుల సమస్యలు, పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ బృందం

పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తదితర అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు తెలంగాణ గవర్నర్…

కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు: బీఆర్ఎస్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోటెత్తుతున్న వరద ప్రవాహానికి సంబంధించిన డ్రోన్ వీడియోని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని…

రైతుభరోసా రూ. 12 వేల కోట్లు ఇవ్వాల్సుండగా రుణమాఫీ రూ. 6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే అని.. ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం.. డబ్బుల పరంగా…

రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు మరణ శాసనాలయ్యాయి: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ విధానాలు సరిగ్గా లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం గారు.. ఊరించి, ఊరించి ఏడు…

ఆగష్టు 15 లోపు 6 గ్యారెంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం: పునరుద్ఘాటించిన హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు. ఆగష్టు 15 లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేసి, రైతులందరికి రూ. 2…

ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం: నిరంజన్ రెడ్డి

అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని.. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని మాజీ మంత్రి…

కాంగ్రెస్ పతనం మొదలు.. జన్మలో కాంగ్రెస్‌కు ఓటు వేయం: సీఎంకు లేఖ రాసిన నిరుద్యోగులు

డీఎస్సీ పరీక్ష వాయిదా వెయ్యాలని, గ్రూప్స్ పరీక్షల్లో పోస్టులు పెంచాలని భారీ ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేసినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మరియు…

కేవలం రూ. 6,800 కోట్లు ఇస్తే రూ. లక్ష లోపు రైతు రుణాలు ఎలా మాఫీ అవుతాయి?: నిరంజన్ రెడ్డి

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష…