టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీ రంజిత్రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేకంగా మొబైల్…
స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని కూడా నియమించుకోవాలని ఇండిగో ఎయిర్లైన్స్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రాంతీయ రాష్ట్రాల్లో ప్రయాణించే విమానాల్లో ఇంగ్లిష్, హిందీ…
హైదరాబాద్ లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఆదివాసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.…
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై సెటైర్లు వేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్స్…
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేడు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని…
కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేయడానికి సీఎం కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధమని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా చూడాలని కోరుతూ…
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో పలు పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ పర్యటించనున్నారు. ఈ…
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి…