mt_logo

రేపటి నుండి రైతుబంధు.. ఇప్పటివరకు మొత్తం 50 వేల కోట్లు : మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ నెల 28 నుండి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేసారు. రైతుబంధు పథకం ప్రారంభమయినప్పటి…

వ్యాక్సినేషన్ లో ఖమ్మం రికార్డ్.. వందశాతం మొదటి డోసు పూర్తి

మొదటి డోస్ టీకా వేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి డోస్ టీకాల్లో ఖమ్మం జిల్లా వంద శాతం పూర్తి చేసి రికార్డ్…

ఆరోగ్యరంగంలో తెలంగాణకు దేశంలో మూడవ ర్యాంకు

ఇప్పటికే అనేక రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇపుడు మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ విడుద‌ల చేసిన ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో…

యాదాద్రి మహాద్భుతం.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు : హీరో నందమూరి బాలకృష్ణ

హీరో నందమూరి బాలకృష్ణ యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం మహాద్బుతమని కొనియాడారు. సోమవారం అఖండ చిత్రబృందంతో కలిసి యాదాద్రీశుణ్ణి దర్శించుకున్న బాలకృష్ణ.. ఆలయం మహాద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని ,ఆలయాన్ని…

హైదరాబాదీలకు అతి పొడవైన ఫ్లైఓవర్ అంకితం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నగరంలో మరో అతి పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించిన…

అవమానాలకు తగిన మూల్యం చెల్లించుకుంటారు.. కేంద్రాన్ని హెచ్చరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందానికి శుక్రవారం కూడా కేంద్రం నుండి సమాధానం రాలేదు. శుక్రవారం వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో చర్చల…

100 కోట్లతో రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ను 100 కోట్లతో గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం…

హైదరాబాద్ లో రెండో అతిపొడవైన ఫ్లైఓవర్

హైదరాబాద్ నగరంలో 11.5 కిమీ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే అత్యంత పొడవైనది కాగా, త్వరలో ప్రారంభంకానున్న 2.71 కిమీ షేక్‌పేట ఫ్లైఓవర్ రెండవ అతి పొడవైనదిగా నిలవనుంది. పీవీఎన్‌ఆర్‌…

కొత్త ఏడాదిలో కొలువుల జాతర

రాష్ట్రంలో మరోసారి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ఏర్పడే ఖాళీలతో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.…

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మరో ఘనతను సొంతం చేసుకుంది. గ్రామ పంచాయితీల ఆన్లైన్ ఆడిటింగ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. గత ఏడాది…