హైదరాబాద్ నగరంలో మరో అతి పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా 80 కోట్ల వ్యయంతో 1.365 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మంగళవారం నుండి అందుబాటులోకి రానుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ను హైదరాబాద్ ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన కేటీఆర్, శరవేగంగా పనులు పూర్తిచేసిన ఎస్డీపీ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం