హైదరాబాద్ నగరంలో మరో అతి పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా 80 కోట్ల వ్యయంతో 1.365 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ మంగళవారం నుండి అందుబాటులోకి రానుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ను హైదరాబాద్ ప్రజలకు అంకితం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన కేటీఆర్, శరవేగంగా పనులు పూర్తిచేసిన ఎస్డీపీ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్