mt_logo

కాంగ్రెస్ పార్టీకి చెమట, రక్తం ధారపోసినా, స్థానం లేకుండా పోయింది: నందికంటి శ్రీధర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్ – మల్కాజిగిరి డీసీసీ  ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్‌లో చేరారు. నందికంటి శ్రీధర్ వెంట…

గాంధీ భవన్‌లో గాడ్సే ఉన్నాడు: మంత్రి కేటీఆర్

బాన్సువాడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన మల్టీ జనరేషన్‌ పార్కు, చిల్డ్రన్స్‌ పార్కును శాసనసభ స్పీకర్…

బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: మంత్రి హరీశ్ రావు

నారాయణ పేట జిల్లా మక్తల్‌లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం…

నిర్మల్‌లో రూ.1157 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…

నిర్మల్ జిల్లాలో రూ. 300 కోట్ల‌తో నిర్మించ‌నున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో  రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో…

కాంగ్రెస్ హయాంలో తాగునీరు లేదు.. బీఆర్ఎస్ పాలనలో కరువు లేదు: మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో…

మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంటాయి: మంత్రి హరీశ్ రావు

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని, ఇతర అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.…

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి  హైదరాబాద్: రాష్ట్ర…

సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలు

 సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలును జెండా ఊపి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప…

ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం

తెలంగాణ విజయ ఫెడరేషన్‌కి చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్ గ్రామ…