mt_logo

తెలంగాణ రాష్ట్రానికి 2800 కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కేన్స్ టెక్నాలజీ సంస్థ పెట్టుబడితో 2000 ప్రత్యక్ష ఉద్యోగాలు కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ పక్కనే రానున్న మరో ప్రపంచ…

వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ మాత్రం సిక్సర్ కొట్టడం ఖాయం: మంత్రి హరీశ్ రావు

జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అయితే నేడు పోదాం పద…

కర్ణాటక అవినీతి సొమ్ముతో మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త: మంత్రి హరీశ్ రావు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..…

బిచ్కుందలో 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. డయాలసిస్…

నర్సింగ్ సిబ్బందికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తమ గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి…

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం

సీఎం నిర్ణయం మేరకు.. తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్‌గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మిషన్…

నేటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు,…

23 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా, మహేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,…

సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయి.  ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం స్టాఫ్ నర్స్‌ల పేరు…

పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కలను…