గ్రామజ్యోతి పథకంపై తెలంగాణ భవన్ లో బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రత్యేక…
ఒక్క అప్లికేషన్ చాలు.. అనుమతులు వస్తాయి.. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్.. సింగపూర్ కంటే వేగంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకానికి తనవంతు చేయతనిచ్చేందుకు ముందుకొచ్చారు దొడ్డా మోహన్రావు. తద్వారా తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి చేయూతనందించేందుకు సిద్ధమయ్యారు.…
నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద ఏర్పాటుచేయనున్న యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) రూ. 16,070 కోట్ల రుణాన్ని అందజేసింది. ఆర్ఈసీ చైర్మన్…
రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో మంగళవారం గ్రామజ్యోతి పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి…
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళా-ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో…
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబును చూసి ఆంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేని ఆయన అసమర్ధతపై ఏపీ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు శనిలా పట్టుకున్నాడని విద్యుత్ శాఖామంత్రి జీ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఆయన…
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రి స్థానంలో కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామంటే వేరే…