mt_logo

పేకాట క్లబ్ లను నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే- హరీష్ రావు

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని, పేకాటలు ఆడుతున్నారని అన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు…

సోమవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీ..

శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.…

టీడీపీలో జైలుకెళ్ళినోళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నారు- ఎంపీ కవిత

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వరంగల్ ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శృతి ఎన్‌కౌంటర్…

మార్చినుండి 9 గంటల కరెంట్..

శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు మనవద్దనే కాదు, దేశమంతా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా…

నీళ్ళ విషయంలో భయంకరమైన దగా జరిగింది- సీఎం కేసీఆర్

సమైక్య రాష్ట్రంలో నీళ్ళ దోపిడీ భయంకరంగా జరిగిందని, నీళ్ళ విషయంలో తీవ్రంగా దగా పడ్డామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న…

రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక సీఎం కేసీఆర్..

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…

రాజకీయాలు తప్ప రైతు గోస పట్టడంలేదు- హరీష్ రావు

వర్షాకాల శాసనసభ సమావేశాలు మూడవరోజు ప్రారంభం అయ్యాయి. ఉభయసభల్లో రైతు సమస్యలపై రెండవ రోజు చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రైతు…

యూనివర్సిటీల్లో త్వరలో 1,448 పోస్టుల భర్తీ!

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో…

రేపటికి వాయిదా పడ్డ ఉభయసభలు..

శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలవరకు కొనసాగాయి. అనంతరం రేపటికి సభలు వాయిదా వేస్తున్నట్లు శాసనసభ…

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్..

శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అధికార పార్టీ సభ్యులపై చేసిన విమర్శలపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సభ్యులకు సీరియస్ నెస్ లేదని అనడం మంచి…