mt_logo

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కి మనమిచ్చే నిజమైన నివాళి: కేటీఆర్

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘనమైన నివాళి అర్పించారు. సామాజిక న్యాయమే నినాదంగా.. భిన్నత్వంలో ఏకత్వమే విధానంగా.. లౌకిక వాదాన్ని…

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కే సాధ్యమైంది: అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే…

అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుంది: కేటీఆర్

చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై వంద రోజుల్లోనే ప్రజానీకానికి…

బీజేపీ, కాంగ్రెస్ ఏకమై పనిచేస్తున్నాయి: సంగారెడ్డిలో హరీష్ రావు

సంగారెడ్డిలో నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఫేక్ ప్రచారం పెరిగిపోతున్నది.. రాజకీయం కోసం మాట…

BRS Party upholds social justice in candidate selection for LS polls

The BRS party has finalized its candidates for all 17 seats up for the forthcoming Lok Sabha elections. The selection…

Will CM Revanth accept KTR’s challenges?

Telangana CM Revanth Reddy, when he was in opposition, was infamous for making wild accusations against his political opponents and…

Delayed salary payments leave TVVP employees disheartened

Contrary to the tall claims of the Congress government, employees in many government departments are not receiving salaries on the…

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే: కేటీఆర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్యామ మల్లేశం…

పదేళ్లలో బీజేపీ ఒక్క మంచి పని చేసిందా?: హరీష్ రావు

సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..…

Cyber crimes surge: Fraudsters siphon off Rs. 5 cr daily in Telangana

The surge in cyber crimes continues unabated in Telangana. Individuals seeking quick financial gains are falling prey to increasingly sophisticated…