mt_logo

కాంగ్రెస్‌కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది అని…

ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ…

కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన.. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారని, అక్రమ కేసుల పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన…

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు

జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా అశీర్వాద సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వద్దురో నాయన కాంగ్రెస్…

తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే: కేసీఆర్

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..…

ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని కేసీఆర్ అన్నారు. అన్యోన్య…

గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష: ఆదిలాబాద్‌లో కేటీఆర్

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4…

ఏప్రిల్ 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ భవన్‌లో ఈనెల 18వ తేదీన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాంలు అందజేయనున్నారు. అదే సందర్భంగా..…

రేవంత్ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీలు జూరాలకి తీసుకురావాలి: హరీష్ రావు

గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో…