mt_logo

52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కు  (28న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఆర్ఎస్ …

గత పాలకుల హయాంలో మింగుడు బంధు మాత్రమే ఉండే : సీఎం కేసీఆర్

గత పాలకుల హయాంలో మింగుడు బంధు మాత్రమే ఉండే అని సీఎం కేసీఆర్ అన్నారు. వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి…

కాంగ్రెసోళ్ళది నయా మోసం, నయా అబద్దాలు: సీఎం కేసీఆర్ 

కాంగ్రెసోళ్ళది నయా మోసం, నయా అబద్దాలతో వస్తున్నారని సీఎం కేసీఆర్ జాగ్రత్త చెప్పారు. మహబూబాబాద్ ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..  కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టువదలకుండా…

బీఆర్ఎస్ వల్లనే పాలేరుకు మోక్షం: పాలేరు సభలో కేసీఆర్

ప్రపంచంలో ఎక్కడా లేని రైతు బంధుకు ఐక్యరాజ్యసమితి  కితాబిచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నేడు పాలేరు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ..  తెలంగాణ ఏర్పాటు కోసం 24…

ధన బేహార్ల పొగరు అణచాలి: సీఎం కేసీఆర్

ధన బేహార్ల పొగరు అణచాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సీఎం మునుగోడులో మాట్లాడుతూ.. గతంలో ఉప ఎన్నిక జరిగితే మీరందరూ తీర్పు…

వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిందెవరు: సీఎం కేసీఆర్

వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడెవ్వడు? అని  సీఎం కేసీఆర్ అడిగారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సీఎం వనపర్తి, పాల్గొని మాట్లాడుతూ.. మల్లా…

కేసీఆర్ దమ్ము ప్రజలే.. ఆ దమ్ము గట్టిగా బయల్దేరితే దుమ్ము లేస్తది: అచ్చంపేటలో సీఎం కేసీఆర్

తెలంగాణ కోసం తాను బయల్దేరి 24 ఏళ్లు అవుతోందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అచ్చంపేట సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరెవరు…

కాంగ్రెస్‌ అంటేనే.. రైతు వ్యతిరేక ప్రభుత్వం: మంత్రి హరీశ్ రావు 

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో.. ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురి పెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు…

ఈ ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు: ఎమ్మెల్సీ కవిత

రైతన్నలకు రైతు బంధు మాత్రమే ఆపాలా??  పేదింటికి రేషన్ బియ్యం. ముసలవ్వలకు ఆసరా పెన్షన్.. అక్కలకు బీడీ పెన్షన్..  ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు.. ఇండ్లకి, పరిశ్రమలకు…

‘కేసీఆర్ భరోసా’ పేరుతో మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోనున్న బీఆర్ఎస్

‘కేసీఆర్‌ భరోసా’ కొత్త కార్యకమాన్ని, ప్రారంభించనున్నట్లు బుధవారం నాడు మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన 16 హామీలను అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాన్ని మొదలు…