చైనా పర్యటనలో భాగంగా షాంఘైలో గురువారం సాయంత్రం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాకు చెందిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. ఈ…
ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరుగుతున్న జిల్లా టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసమే…
హైటెక్ ధర్నాలతో కాంగ్రెస్ నేతలు పగటి వేషాలు వేస్తున్నారని, అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రజలను పట్టించుకోకుండా అవినీతి కుంభకోణాలతో కాలం గడిపిన కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ళ…
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్ 9వ తేదీని…
ప్రపంచ ఆర్ధికఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటిరోజు బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే దిశగా…
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు…
ప్రాణహిత-చేవెళ్ళ రీడిజైన్ వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన శుద్ధ అబద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కన్నా…