mt_logo

గాడ్సే ఆరాధకులకు సామరస్యం గురించి ఎలా తెలుస్తుంది ? : బీజేపీ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని…

పల్లె ప్రగతితోనే ‘సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన’ ర్యాంకులు సాధ్యమయ్యాయి : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో పల్లె ప్రగతి ప‌థ‌కం అమ‌లుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామీణ యోజ‌న ర్యాంకుల్లో, టాప్ టెన్…

కల్యాణలక్ష్మి రికార్డ్ బ్రేక్… పది లక్షల కుటుంబాలకు చేరువ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న… కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం, ఇప్పటివరకు 10…

తెలంగాణ పథకాలు భేష్ : హిమాచల్ ప్రదేశ్ సీఎస్

తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి దోహదపడే పథకాలు అమలు చేస్తోందన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎస్ శ్రీరామ్ సుభాగ్ సింగ్. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను…

తెలంగాణలో ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ… అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో మరో భారీ సంస్థ ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లాలో 500 కోట్ల పెట్టుబడితో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవనుంది. ఈ సందర్భంగా మేధా రైల్వే…

రాష్ట్రంలో తీరనున్న కూరగాయల కొరత… 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రభుత్వ చర్యలు

ఇక రాష్ట్రానికి కూరగాయల కొరత తీరనుంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా…

తెలంగాణలో తొలి ఈ-బైక్ రూపొందించిన విద్యార్థుల బృందాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో రూపొందించిన తొలి ఈ-బైక్… గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ విద్యార్థుల బృందానికి ఐటీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన…

తండాల ప్రజల కల నెరవేరింది : మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొడుగల్ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులతో…

‘డబుల్ బెడ్ రూం’ పథకం దేశంలో మరెక్కడా లేదు : మంత్రి కేటీఆర్

పేదల సొంతింటి కల నిజం చేస్తూ ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడం తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ,…

అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10…