రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన దోబీ ఘాట్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. 2.10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మెకానైజ్డ్ దోబీ ఘాట్ లో ఆధునిక యంత్రాలతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్నీ ఒకేచోట పూర్తి చేసేలా వసతి ఏర్పరిచారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే సామర్థ్యం ఉన్న యంత్రాలను ఇక్కడ అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు, రజకులకు చాలా శ్రమ తగ్గనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ అత్యాధునిక సాంకేతికతో కూడిన దోబీ ఘాట్ ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఇలాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసేలా చూస్తామని తెలిపారు.
- Telangana faces injustice in union railway budget too
- Gift A Smile: KTR distributes laptops to 100 students at State Home on his birthday
- Revanth becomes a laughing stock at national level over ‘family politics’ remarks
- No funds for Telangana’s Regional Ring Road in union budget
- Loans waived for farmers who never took them: Kamareddy farmers suspect fraud
- పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్
- శ్రీధర్ బాబు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నదెవరు? (పార్ట్-1)
- నీళ్లు వృథా పోతుంటే ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడతారా: కేటీఆర్
- ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్
- ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్
- ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. ఇప్పుడు అంకెల గారడీ.. ఇది దశా, దిశా లేని బడ్జెట్: హరీష్ రావు
- ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని దీప్తికి కేటీఆర్ అండ
- ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్
- మేడిగడ్డ బరాజ్లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
- గిఫ్ట్ ఏ స్మైల్: ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం