మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుండి బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతు న్న సమయంలో…
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల మంత్రులు సమీక్ష సమావేశం జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో…
గత మూడేళ్లుగా జూలై 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూలై 24న తన పుట్టిన రోజును పురస్కరించుకొని సిరిసిల్ల ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పిచేందుకు పెద్దఎత్తున భక్తులు ఆలయం వద్దకు తరలి రాగా… డప్పుల దరువులు, పోతరాజుల…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం కాగా… తెలంగాణలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి…
తెలంగాణలోని 441 ప్రభుత్వ ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హరీశ్రావు…
భారీ వర్షాలకు తీవ్రమైన వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భధ్రాచలంలో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా…
ఎన్నికైన ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా అని ఆగ్రహించిన గ్రామస్థులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి…
జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా…