ఎన్నికైన ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా అని ఆగ్రహించిన గ్రామస్థులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్రస్థాయిలో నిరసనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ సమీపంలో ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చారు. పార్లమెంటుకు ఎన్నికైన మూడేళ్లకు తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? గతంలో ఎన్నోసార్లు తమ గ్రామాన్ని వరదలు ముంచెత్తినా ఎందుకు రాలేదని గ్రామస్తులు ఎంపీ అరవింద్ ను నిలదీసారు. తీవ్ర ఆగ్రహంతో ఎంపీ వాహనంపైకి రాళ్లు విసరి అడ్డుకున్నారు. రాజకీయం కోసమే తమ గ్రామానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన స్థానికులు, అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామస్తులను పోలీసులు శాంతింపజేశారు.
- Migration of BJP leaders into BRS continues
- Telangana Digital Media Wing Director Dileep Konatham bags ‘Social Media Person of the Year’ award
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- KTR’s effort pays off; Telangana man languishing in Dubai jail to be freed
- Distribution of double bedroom houses is done in a very transparent manner: KTR
- బండికి మించి నియంతృత్వం.. కిషన్రెడ్డి తీరుతో బీజేపీలో అసంతృప్తి జ్వాల!
- ఎక్కువ అభివృద్ధి చేసి తక్కువ చెబుతున్నాం: మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
- ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు : రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత
- సీఎం కేసీఆర్ను కొనియాడిన శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన
- ఇది కేసీఆర్ విజన్.. లోటువర్షపాతం ఉన్నా చెరువుల్లో నిండా నీళ్లు.. రిజర్వాయర్లలో నీళ్లు ఫుళ్లు!
- తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంకు ‘సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంతాపం
- సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!
- ధనవంతుల ఇండ్ల తరహాలో జీహెచ్ఎంసీలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి మహేందర్ రెడ్డి