కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది అని…
భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ…
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన.. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారని, అక్రమ కేసుల పెడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన…
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ…