mt_logo

ఢిల్లీలో బాబు ఎవరి కాళ్ళు పట్టుకున్నా చట్టం అందరికీ సమానమే- కేటీఆర్

ఓటుకు నోటు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని…

టొరొంటో నగరంలో అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం – ధూంధాం

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆధ్వర్యంలో తేది 6 జూన్ 2015 శనివారం రోజున మిస్సిస్సౌగలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో…

నిజమే.. మేము తెలంగాణ పక్షం..

By: కట్టా శేఖర్‌రెడ్డి విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని…

నిజమే.. పాపం పండింది!

By: సవాల్‌రెడ్డి అధర్మం పెచ్చరిల్లినప్పుడు దేవుడు మాత్రం ఎంతవరకు సహిస్తాడు చెప్పండి? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఇదే జరిగింది. ఎపుడో 18 ఏండ్ల క్రితం…

బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేడు- సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్…

స్వచ్ఛ వరంగల్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం..

స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్ లో ప్రారంభించారు. టీచర్స్ కాలనీలో చేపట్టిన స్వచ్ఛ వరంగల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…

తెలంగాణలో రూ. 350 కోట్లతో డీ లింక్ కంపెనీ..

హాంగ్ కాంగ్, తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. తైవాన్ లో జరిగిన ఇండియా తైవాన్…

1.25 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీ!

రాష్ట్రంలోని నిరుపేదలకు జీవో 58 కింద ఒక్కరోజే ఒక లక్షా 25వేల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా…

హైదరాబాద్ లో ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను క్రమబద్ధీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మరోవైపు జిల్లాల్లో అందుబాటులో ఉన్న…

సీఎం కేసీఆర్ తో కేంద్రమంత్రి పీయూష్ భేటీ..

గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఏవిధంగా అధిగమించిందీ సీఎం…