mt_logo

దూసుకుపోతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం!

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలనుండి భారీ స్పందన వస్తోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు రెట్టింపు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం..

సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వందేళ్లుగా అనేకరకాలుగా బాధలు పడ్డ…

హరిప్రసాద్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం..

సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ సంస్మరణ సభ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గువ్వల…

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడిని ఖండించిన టీఆర్ఎస్..

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరంగల్ పర్యటనలో భాగంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడులు జరగడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉప్పల్ నుండి వరంగల్ వరకు…

42 టీఎంసీలు అదనంగా వాడుకున్న ఏపీ!

బుధవారం నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఆ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో 42 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం…

టీడీపీని పీడీపీ(పక్క దేశం పార్టీ) గా మార్చుకోవాలి – కేటీఆర్

పక్కరాష్ట్రం నుండి పాలిస్తున్నట్లు ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీని టీడీపీ కాకుండా పీడీపీ(పక్క దేశం పార్టీ) గా మార్చుకోవాలని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు.…

చెరువులతోనే కరువుకు తెర..

-ఇదే స్ఫూర్తితో మిషన్ కాకతీయ -ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్ -చెరువు అంటే సాంస్కృతిక వైభవం.. ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ -టీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి…

తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు..

ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే వాటర్ గ్రిడ్ పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్(టీడీడబ్ల్యూఎస్సీ) అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై…

అవినీతి లేకుండా ప్రభుత్వ అధికారులు పనిచేయాలి..

డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈరోజు విద్యాశాఖ అధికారులతోసమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ…

కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడంతో పాటు ఢిల్లీ ప్రజలు…