ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 14 ఏళ్ళు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత…
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు…
ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ మైదానంలో కళాభారతి నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎన్టీఆర్…
ఈనెల 24న టీఆర్ఎస్ నిర్వహించనున్న ప్లీనరీ అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని ఆర్ధికమంత్రి…
మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో రూ. 250 కోట్లతో నూతనంగా ఏర్పాటుచేసిన ఆటోమోటివ్ ప్లాంట్ ను బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన హెచ్ఎండీఏను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో హెచ్ఎండీఏలో…
మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర 882వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవేశ్వర వేడుకలను ప్రభుత్వం అధికారికంగా…