mt_logo

టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీ ఉద్యోగుల అరాచకం!!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పాలిట కల్పతరువైన టీఎస్పీఎస్సీ లో ఏపీపీఎస్సీ సిబ్బంది అరాచకానికి ఒడిగట్టారు. టీఎస్పీఎస్సీ లోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను డూప్లికేట్ తాళంతో…

అందరు నాలెక్క మంచిగ బతకాలె!- సీఎం కేసీఆర్

మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో రెండవరోజు జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. ఊర్లో ఉన్న గ్రామస్థులందరితో…

తెలంగాణకు చంద్రబాబు పెద్ద శని.. రేవంత్ చిన్న శని..

తెలంగాణ పాలిట చంద్రబాబు పెద్ద శని అయితే రేవంత్ రెడ్డి చిన్న శనిలాంటి వాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లో ఈరోజు…

తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు శాఖల్లో…

ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలపై స్పష్టత ఇవ్వనున్న సీఎం కేసీఆర్!

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ధీటుగా సమాధానం ఇవ్వనున్నారు.…

మహిళా, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుంది- కేటీఆర్

మహిళలు, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుందని పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రామజ్యోతిలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని రామన్నపల్లిలో మంత్రి కె.తారక రామారావు…

తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాపై ప్రపంచ దేశాల ఆసక్తి!!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వప్నమైన సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా పైన ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు…

టీఎస్‌పీఎస్సీ నుండి నేడు తొలి నోటిఫికేషన్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ ) ఈరోజు తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. సాయంత్రం 5…

ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలి..

గ్రామజ్యోతి కార్యక్రమంలో రెండవ రోజైన మంగళవారం ప్రజాప్రతినిధులంతా గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని వాటికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, కమిటీలను ఆదేశించారు. పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మహబూబ్…

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు!

కర్ణాటక లోని గిరిజాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, మరో ముగ్గురు వెళ్ళగా వీరిని తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో…