mt_logo

టీఎస్‌పీఎస్సీ నుండి నేడు తొలి నోటిఫికేషన్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ ) ఈరోజు తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. సాయంత్రం 5 గంటలకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ నోటిఫికేషన్ ను ప్రకటించనున్నారు. బీటెక్ విద్యార్హతగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. పదేళ్ళ వయోపరిమితి సడలింపు ఈ నోటిఫికేషన్ కు వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *