mt_logo

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తాం- హరీష్ రావు

శాసనసభలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్భంగా వెంటనే పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని…

సస్పెండైన ప్రతిపక్ష సభ్యులు!

శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. విపక్షాలు స్పీకర్ పోడియం…

పాలమూరు ఎత్తిపోతల పథకం రెండేళ్లలో పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఈరోజు క్యాంప్ ఆఫీస్ లో ఈ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష…

మూడేళ్ళలో ఇంటింటికీ మంచినీరు ఇస్తాం- కేటీఆర్

వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లెలో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మంత్రి…

చరిత్ర పుటల్లో సిద్దిపేట!

సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. మంత్రి హరీష్…

సీఎం తలచుకుంటే 60 ఏళ్ల మోసాన్ని ఎండగట్టేవారు- కేటీఆర్

టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. శాసనసభలో రైతుల సమస్యలపై జరిగిన చర్చలో ఎక్కువ సమయం విపక్షాలకు కేటాయించడం జరిగింది. విపక్షాలు…

నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం- నాయిని

శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో నేరాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ…

పేకాట క్లబ్ లను నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే- హరీష్ రావు

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని, పేకాటలు ఆడుతున్నారని అన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు…

సోమవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీ..

శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.…

టీడీపీలో జైలుకెళ్ళినోళ్ళకే టిక్కెట్లు ఇస్తున్నారు- ఎంపీ కవిత

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వరంగల్ ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శృతి ఎన్‌కౌంటర్…