గాడ్సే ఆరాధకులకు సామరస్యం గురించి ఎలా తెలుస్తుంది ? : బీజేపీ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఫైర్
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని…

