మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న నిరుపేద అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం అందించారు. వారిరువురి చదువులు పూర్తయ్యే…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల అమలుపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని,…
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కేసీఆర్ ‘మహిళాబంధు’ కార్యక్రమాలు అంబరాన్నంటాయి. మహిళల సాధికారత కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్…
నర్సంపేటలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దాదాపు 60 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రితో…
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రాష్ట్రానికి రైలు బోగీల సర్వీసింగ్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపింది. రానున్న రెండు…
ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య…
హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరికేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట ఆర్యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ…
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ‘ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా బంధు’గా నిర్వహించవల్సిందిగా పార్టీ వర్కింగ్…
గల్వాన్ ఘటనలో మృతి చెందిన జార్ఖండ్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో…
తెలంగాణ మార్కెట్ యార్డుల్లో దేశీ రకం మిర్చి పంట కాసులు కురిపిస్తోంది. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ. 32 వేలు…