mt_logo

‘ఇదేనా నారీశక్తి బలోపేతం అంటే..?’ : బిల్కిస్‌ బానో దోషుల విడుదలపై మంత్రి కేటీఆర్ మండిపాటు

బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు… రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించైనా అనంతరం……

సామూహిక జాతీయ గీతాలాపనతో మారుమ్రోగిన తెలంగాణ

‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తెలంగాణ అంతటా…

మోదీ గారూ… ఆ వాగ్దానాలు ఏమయ్యాయి ? : నిలదీసిన మంత్రి కేటీఆర్

గ‌తంలో ప్ర‌ధాని మోదీ చేసిన వాగ్దానాల‌ను ఎన్నింటిని నెరవేర్చారని మంత్రి కేటీఆర్ నిల‌దీశారు. 2022 ఆగ‌స్టు 15 నాటికి భార‌త్ ఎన్నో ఘ‌న‌త‌లు సాధిస్తుంద‌ని గ‌తంలో చేసిన…

సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. స‌రిగ్గా ఉద‌యం 11:30…

76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం…

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ…

ఆగస్టు 15న హెచ్ఎండీఏ పార్కుల్లో ప్రవేశం ఉచితం

రాష్ట్ర ప్రజలకు హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోన్న స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)…

మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన బహిరంగ సభ

ఈ నెల 20వ తేదీన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన సభ పేరుతొ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ…

దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది తెలంగాణనే : మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును ఉద్దేశించి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జూమ్ ద్వారా…

యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం : మంత్రి కేటీఆర్

యువత తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు సాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ…