బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశ మహిళలను గౌరవించాలని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజరాత్ లో రిలీజైన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రేపిస్టులను రిలీజ్ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా.. గుజరాత్ ప్రభుత్వం రేపిస్టులను రిలీజ్ చేసిన ఘటన వికారంగా ఉందన్నారు. దేశ ప్రజల పట్ల సరైన రీతిలో వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరారు. ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలను గౌరవించండి.. నారీ శక్తిని సపోర్ట్ చేయండి’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని, చిత్తశుద్ధి లేని మాటలెందుకని మండిపడ్డారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా నారీశక్తి గొప్పతనంపై ప్రధాని మోదీ మాట్లాడిన గంటల్లోనే బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. 2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పలువురు ఘనస్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు పంచుకోగా… ఇవేనా అమృత మహోత్సవాలు అని ప్రతిపక్షాలు బీజేపీని నిలదీశాయి.
- CM KCR demands PM Modi to withdraw centre’s Delhi ordinance, says it’s an insult to people of Delhi
- Telangana registers 69% growth in GST collections
- Election Commission of India embarks on poll arrangements in Telangana
- The changing face of Palamuru: Once drought-stricken land reshaped under KCR’s rule
- CM KCR to inaugurate 4 new collectorate buildings as part of Telangana formation day decennial celebrations
- Recognition Telangana gets today is rewarding: Principal Secretary Jayesh Ranjan
- KTR’s UK and US tour ends on a successful note, creates 42,000 jobs in Telangana
Leading IT company ‘Sonata Software’ expands to Nalgonda, to create 200 jobs- SaaS experience platform ‘Plume’ to start its centre in Hyderabad
- US based StemCures to set up India’s largest stem cell manufacturing lab in Hyderabad
- Rs. 1,190 cr funds released for Telangana Gram Panchayats
- Podu land distribution from June 24 and Gruha Laxmi scheme from July
- World’s largest asset management company ‘State Street’ is expanding big in Hyderabad, to create 5,000 new jobs
- Clovertex expands Global Capabilities Centre in Hyderabad
- World can learn from the success story of Kaleshwaram Project, says American Society of Civil Engineers President
- Telangana attracts more investments and partnerships from US
- A rare honour for Telangana, Kaleshwaram Project wins global recognition
- Minister KTR to showcase the glory of Telangana’s mega projects today at a conference in Nevada, USA
- Minister KTR holds a series of high productive meetings in US tour
- Bain Capital-owned ‘VXI Global Solutions’ to set up a 10,000-employee Delivery Centre in Hyderabad
- నాన్ బీజేపీ పార్టీలు ఒక్కటై మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- ఢిల్లీ ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు మా మద్దతు : సీఎం కేసీఆర్
- పోడు భూములకూ పెట్టుబడి సాయం.. లక్షా 50వేల మంది రైతులకు వరం
- కోటిన్నర దాటి రికార్డ్ స్థాయిలో కంటి పరీక్షలు
- సమైక్య రాష్ట్రంలో కరువు.. స్వరాష్ట్రంలో బతుకుదెరువు
- బీఆర్ఎస్ పార్టీ జెండానెత్తిన పసివాడు!
- మెడికల్ హబ్ గా మారుతున్న తెలంగాణ : మంత్రి తలసాని
- శివసేనకు భారీ షాకిచ్చి బీఆర్ఎస్ లోకి చేరిన కీలక నేతలు
- నాలుగు కొత్త కలెక్టరేట్ భవనాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- నల్గొండ జిల్లాలో వృద్ధ జంబుకాలు గాండ్రిస్తున్నాయి : మంత్రి జగదీష్ రెడ్డి
- మూడోసారి కూడా ముమ్మాటికీ బీఆర్ఎస్సే
- బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
- తెలంగాణలో వైద్య విప్లవం
- మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు
- కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- ‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’: సీఎం కేసీఆర్
- 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాల పంపిణి : సీఎం కేసీఆర్
- ఇంగ్లాండ్, అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన – 42,000 మందికి ఉద్యోగావకాశాలు
- సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు : సీఎం కేసీఆర్
- వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధాన్యం : సీఎం కేసీఆర్
- లక్షణంగా రైతు బీమా.. అన్నదాత కుటుంబానికి తెలంగాణ సర్కారు దీమా
- తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకై 105 కోట్ల రూపాయల నిధులు : సీఎం కేసీఆర్
- తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణ!
- బాగ్దాద్లో భారత్ రాయబారి ప్రశాంత్ పీస్ తో హోంమంత్రి మహమూద్ అలీ భేటీ
- నల్గొండలో ప్రారంభం కానున్న ఐటి టవర్
- లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి
- తెలంగాణ పదేండ్ల సంబురం.. గరీబోళ్లకు గృహ యోగం
- కరువునేలకు కాళేశ్వర గంగ.. మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్
- సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీకి బెస్ట్ విషెస్ తెలిపిన మంత్రి కేటీఆర్
- పోడు పట్టాల పండుగతో పాటు రైతుబంధు పథకం : సీఎం కేసీఆర్
- ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ
- ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : మంత్రి ఎర్రబెల్లి
- ఈ గ్రామానికి తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డు ఉత్తమ అవార్డు
- బీఆర్ఎస్ పార్టీ లోకి మహారాష్ట్ర వ్యాపారస్తులు
- తెలంగాణలో రోజుకో పండుగ
- జేపిఎస్ లతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి పాలాభిషేకం
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ : మంత్రి హరీష్ రావు
- గొల్ల, కురుమలకు శుభవార్త
- నాడు కన్నీటిసాగు.. నేడు కాళేశ్వరం నీళ్లతో పసిడిసిరులు