mt_logo

కందికొండ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్ హామీ

అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…

మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

మాజీ సీఎం రోశయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోశయ్యకు…

హైద‌రాబాద్‌లో ఐఏఎంసీ : హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (ఐఏఎంసీ) ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కున్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జ‌రిగిన ఐఏఎంసీ స‌ద‌స్సులో భార‌త ప్ర‌ధాన…

రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించండి : ప్రధానిని కోరిన మంత్రి కేటీఆర్

తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని…

బస్తీ దావఖానను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట్‌లోని రాజీవ్…

పొలాల్లోకి వెళ్లి రైతులతో మాటామంతి జరిపిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జోగులాంబ గద్వాలలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగివెళ్తూ మార్గమధ్యంలో వనపర్తి జిల్లా…

నేడు ఐరాస ‘బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు అందుకున్న భూదాన్ పోచంపల్లి

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బెస్ట్ టూరిజం విలేజ్” విభాగంలో ఎంపికైన భూదాన్ పోచంపల్లి గ్రామానికి ‘బెస్ట్ టూరిజం…

పార్లమెంట్ లో నాలుగోరోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

పార్ల‌మెంట్‌లో నాలుగో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగింది. గురువారం లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు.. స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టి, ప్ల‌కార్డులతో కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.…

ఒమిక్రాన్ పై వదంతులు నమ్మవద్దు : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖరులోగా రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీనికోసం పంచాయతీ, మున్సిపల్‌, విద్య,…