అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరికి అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…
మాజీ సీఎం రోశయ్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోశయ్యకు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా,…
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని…
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్పేట్లోని రాజీవ్…
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జోగులాంబ గద్వాలలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హైదరాబాద్కు తిరిగివెళ్తూ మార్గమధ్యంలో వనపర్తి జిల్లా…
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బెస్ట్ టూరిజం విలేజ్” విభాగంలో ఎంపికైన భూదాన్ పోచంపల్లి గ్రామానికి ‘బెస్ట్ టూరిజం…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖరులోగా రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీనికోసం పంచాయతీ, మున్సిపల్, విద్య,…