mt_logo

రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ రోడ్డుకు భూమి పూజ చేసిన మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ. 18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బోర్డర్ వరకు నిర్మించే రోడ్డు కోసం మంత్రి హరీశ్ రావు భూమి…

తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీ పెద్ద‌లు, ఇత‌ర రాష్ట్రాల నాయ‌కులు ఫిదా.. బీజేపీ, కాంగ్రెస్ గ‌ల్లీ లీడ‌ర్ల‌కు కాన‌రాని డెవ‌ల‌ప్‌మెంట్‌!

వ్య‌వ‌సాయం, పారిశ్రామికం, ఐటీ, విద్యుత్తు.. ఇలా ఏ రంగం తీసుకొన్నా తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ది. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో రాష్ట్రంలోని మూల‌మూల‌కూ…

తెలంగాణ‌పై ఢిల్లీ పార్టీల దండ‌యాత్ర‌.. ప‌చ్చ‌ని రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ భారీ కుట్ర‌!

స‌మైక్య పాల‌న‌లో 60 ఏండ్లు తెలంగాణ అరిగోస ప‌డ్డ‌ది. నీళ్లు, నిధులు, నియామ‌కాలు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ వివ‌క్ష‌ను ఎదుర్కొన్న‌ది. ఆంధ్రా నాయ‌కులు ఇక్క‌డి నిధుల‌ను దోచి…

తిట్లు కాంగ్రెస్‌వి అయితే కిట్లు కేసీఆర్‌వి: మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం శంకరంపేట్‌లో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభించి, 350 మంది గృహ లక్ష్మి లబ్ధిదారులకు పట్టాలను మంత్రి హరీష్ రావు పంపిణీ…

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

ఎమ్ఎన్‌జే ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన…

ప్రధానమంత్రి పదే పదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి కె. తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రం కోసం 60…

ఎక్స్‌లో మార్మోగిన పాల‌మూరు.. #PalamuruRangaReddyProject హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌!

వ‌ల‌స‌ల గోస అనుభ‌వించిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా ద‌శాబ్దాల స్వ‌ప్నం సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో 70 ఏండ్ల త‌ర్వాత సాకార‌మైంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో క‌రువును…

21న హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎవరు, ఎక్కడ పంపిణీ చేస్తారు.. వివరాలు

రెండో విడత ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21 వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.…

తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది- మహారాష్ట్ర ప్రతినిధి బృందం

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధి పైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల…

తెలంగాణ చేసిన కార్యక్రమాలను భారతదేశం అనుసరిస్తుంది: మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిపైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం…