దళిత పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డిక్కీ, ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్ పోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయా మండలాల్లో పనిచేస్తున్న…
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజలనుండి భారీ స్పందన వస్తోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు రెట్టింపు అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.…
సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వందేళ్లుగా అనేకరకాలుగా బాధలు పడ్డ…
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరంగల్ పర్యటనలో భాగంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడులు జరగడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉప్పల్ నుండి వరంగల్ వరకు…
బుధవారం నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఆ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో 42 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం…
పక్కరాష్ట్రం నుండి పాలిస్తున్నట్లు ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీని టీడీపీ కాకుండా పీడీపీ(పక్క దేశం పార్టీ) గా మార్చుకోవాలని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సూచించారు.…
-ఇదే స్ఫూర్తితో మిషన్ కాకతీయ -ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్బండ్ -చెరువు అంటే సాంస్కృతిక వైభవం.. ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ -టీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి…
ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే వాటర్ గ్రిడ్ పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్(టీడీడబ్ల్యూఎస్సీ) అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై…