ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఎదురుదాడి చేయడమే కాకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు…
By: కట్టా శేఖర్రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్లో అరాచకం ఉందట. అభద్రత…
గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో టీఎస్ఐఐసీ కింద పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,…
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.…
ఓటుకు నోటు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని…
By: కట్టా శేఖర్రెడ్డి విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని…
స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్ లో ప్రారంభించారు. టీచర్స్ కాలనీలో చేపట్టిన స్వచ్ఛ వరంగల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…
రాష్ట్రంలోని నిరుపేదలకు జీవో 58 కింద ఒక్కరోజే ఒక లక్షా 25వేల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా…