రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నా చేయాల్సింది వరంగల్ లోకాదని, నిధులకోసం ఢిల్లీ యాత్ర చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల…
యాదగిరిగుట్ట అభివృద్ధి, గుడి చుట్టుపక్కల ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దటం కోసం తయారైన డిజైన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. యాదగిరిగుట్టపై సుమారు…
గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సిలబస్ విడుదల చేసింది. సిలబస్ విడుదల సందర్భంగా కమిషన్ చైర్మన్…
రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు గచ్చిబౌలిలో హిటాచి సొల్యూషన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్…
చైనాలో సెప్టెంబర్ 8నుండి 15వరకు జరిగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ పెట్టుబడులు సాధించడమే…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడి 14నెలలైనా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయని, అన్ని రాష్ట్రాలనూ కేంద్రం ఒకే దృష్టితో చూడాలని, ఏపీ…
తెలంగాణలో ఇళ్ళు లేని నిరుపేదలకు రెండు బెడ్ రూమ్ ల ఇళ్ళను నిర్మించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి…
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇకపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రూపుదిద్దుకోనుంది. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రధాన ద్వారానికి అనుమతులు…
కేంద్రం ఈరోజు విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుండి హైదరాబాద్, వరంగల్ చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి మొత్తం 98 నగరాలను…
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపారు. ప్రాజెక్టుకు వెంటనే బొగ్గు కేటాయింపులు…