mt_logo

Police Stations in Telangana resemble corporate offices

One of the major initiatives of the Telangana government soon after the formation of the state was strengthening the police…

 పౌరుల భద్రతే  తెలంగాణ ప్రభుత్వ బాధ్యత

• శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం • రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో, ప్రభుత్వం రూ.59,200 కోట్లు కేటాయించింది…

శ్రీనివాస్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్: మంత్రి కే తారక రామారావు తన ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్) కానుగుల శ్రీనివాస్ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. శ్రీనివాస్ తల్లి గారు కానుగుల రాములమ్మ గత…

రైతుకు రైతు బీమా, ప్రతీ ఎకరాకు నీళ్లు అందించడమే తెలంగాణ మోడల్ : ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ కృషి తో తెలంగాణలో వ్యవసాయమంటే పండగ నకిలీ విత్తనాల బెడద లేదు… కరెంటు కష్టాలు లేవు నదీ జలాలను 610 మీటర్ల పైకి ఎత్తి…

తెలంగాణ స‌ర‌స్వ‌తీ నిల‌యం.. నిరుపేద బిడ్డ‌లంద‌రికీ విద్యాదానం

దేశానికి రోల్‌మాడల్‌గా మ‌న‌ గురుకులాలు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌ధ్నాహ్న భోజ‌నం ఉచిత పుస్త‌కాలు.. ఉచిత నోట్‌బుక్‌లు విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌.. ఉజ్వ‌ల భ‌విత‌ నాడు భూత్‌బంగ్లాల్లా బడులు..…

నాడు ఎండిన పొలాలు.. ఊర్ల‌న్నీ వ‌ల‌స‌లు.. నేడు ప‌చ్చ‌ని పంట‌లు..ద‌ర్జాగా జీవితాలు

ఎండిన పాలమూరు ప‌చ్చ‌గా పండింది..  స్వరాష్ట్రంలో ముఖ‌చిత్ర‌మే మారింది.. కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు అనుభవాలివీ.. స‌మైక్య రాష్ట్రంలో పాల‌మూరు జిల్లా అంటే నెర్రెలువారిన నేల‌లు.. ఎండిన పొలాలు..…

కేసీఆర్ ప్రధాని కావాలి, కేటీఆర్ సీఎం కావాలి-వినూత్నరీతిలో యువకుని మొక్కులు

హైదరాబాద్, జూన్ 3: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన  సాయిరాం అనే యువకుడు  సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి, కేటీఆర్…

రైతులు ఈ దిశగా ఆలోచించండి : ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్, జున్ 3 :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో…

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల వాయిదా

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందిస్తూ..  ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం బాధాకరమైన విషయమని,  రైలు ప్ర‌మాదంలో…

బీడు భూములు మొత్తం మాగాణి చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం 

హైదరాబాద్, జూన్ 3: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్ పల్లి మార్కెట్…