తెలంగాణ ప్రజలు, రైతాంగానికి మాతంగి స్వర్ణలత శుభవార్త చెప్పారు. ఆలస్యమైనా రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతాయని తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని అభయం ఇచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి…
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే నేడు తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచింది ఇంతటి గొప్ప ప్రాజెక్టును చూడలేదన్న మహారాష్ట్ర సీనియర్ నాయకుడు భాను దాస్ మార్కుటే కాలం గాని…
లక్ష్మీబరాజ్ టు రంగనాయకసాగర్ జలపరుగులు నిండుకుండలా అన్నపూర్ణ, రంగనాయక సాగర్ సముద్రంలోకి వృథాగా పోతున్న ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని…
మెదక్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శనివారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఎవరు…
• గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని, అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపటప్రేమకు నిదర్శనం • నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని వ్యవసాయం…