రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మంగళవారం ( జూలై 4) హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసారు.…
ఫార్మా హబ్ గా పేరుగాంచిన తెలంగాణకు ఫార్మా కంపెనీల నుంచి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఆరిజెన్ ఫార్మా సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర…
-ఏపీ సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున కితాబు ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం చీకటైతదన్నారు. తెలంగాణోళ్లకు పరిపాలన చేతకాదన్నరు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతదని సమైక్య పాలకులు శాపనార్థాలు…
-లక్ష్మీబరాజ్ నుంచి ఎత్తిపోతలు షురూ -4 పంపులతో 8వేల క్యూసెక్కుల లిఫ్టింగ్ -ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో.. సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు -వర్షాభావ పరిస్థితుల్లోనూ జలసవ్వడి కాళేశ్వరం…
మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ ను సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు…
దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్రోద్యమ చరిత్రలో…
దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలన లోని ప్రగతి ప్రస్థానంతో నిలువరించగలిగామని, నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన …
రూ.150 కోట్ల తో నిర్మిస్తున్న చందూర్, జాకో, చింతకుంట లిఫ్ట్ పనులు రూ. 200 కోట్లతో కొనసాగుతున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు మోస్రా మండలం గోవూరు,…
భూ రిజిస్ట్రేషన్లు సరళతరం, వేగవంతం, పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ ముందుకు వెళ్తున్నది. చిన్న చిన్న లోపాలను సవరించుకొంటూ నాణ్యమైన…