mt_logo

దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడమేంటి: ఎమ్మెల్యే వివేకానంద

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడమేమిటి? దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం ఏమిటి అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద…

దిలీప్ కొణతం అరెస్టును ఖండించిన కేటీఆర్

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జైనూర్ ఘటన: కేటీఆర్

జైనూర్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని విమర్శించారు.…

Is Revanth using HYDRAA to threaten ministers? Issue reaches Congress high command

The Congress party is in turmoil over the ongoing operations of Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRAA), which…

Additional surcharge on electricity leaves Telangana industries in a bind

Industries in Telangana are facing significant challenges due to ongoing power outages and additional surcharges imposed by the Congress government.…

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్: హరీష్ రావు

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం…

ముగ్గురు ఖమ్మం మంత్రులు ఫెయిల్ అయ్యారు: పువ్వాడ అజయ్ కుమార్

మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన దాడి చేశారు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మున్నేరు పరీవాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం…

Telangana govt. yet to submit ‘situation report’ for SDRF funds: MHA writes to CS

As Telangana grapples with a severe flood crisis, the state’s response under the leadership of CM Revanth Reddy is raising…

6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడం దుర్మార్గం: హరీష్ రావు

రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్‌ టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.…

రేవంత్ రెండు రోజుల పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం: కేటీఆర్

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించటంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.…