ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు…
నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్…
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు…
రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.వరదల్లో ప్రాణాలు…
రాష్ట్రంలో డెంగీ జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6,000 డెంగీ…
పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులకు ఇప్పటికీ విధేయుడిగా ఉంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో కీలక…