తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఛలో మేడిగడ్డ పర్యటన నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.ఛలో మేడిగడ్డ నిర్వహించడానికి గల కారణాలను వివరించాడు…
మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మొదటిది కాదు… గతంలో అనేక ప్రాజెక్టులకు…
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి స్పందిస్తూ.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..…