mt_logo

20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్‌కి గోడు వినిపించిన రైతులు

బస్సు యాత్రలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సును ఆపి నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు తమ గోడు వినిపించారు. గన్నీ బ్యాగుల ప్రదర్శన చేసి.. ఇరవై…

నర్సాపూర్‌లో రైతులతో ముచ్చటించిన హరీష్ రావు

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో వడ్ల కల్లంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు ముచ్చటించారు. గత…

Telangana farmers struggle to sell paddy at procurement centres

The struggle for Telangana farmers to sell their paddy produce is worsening with each passing day. A fire has been…

రైతులు 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదు: హరీష్ రావు

సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్దకోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద గల మాజీ మంత్రి హరీష్ రావు పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. 15 రోజుల…

Ahead of Lok Sabha polls, Congress facing discontent from Telangana farmers

As the Lok Sabha elections draw closer, the Congress party finds itself embroiled in mounting tensions as farmers voice their…

Telangana farmers struggling to sell paddy at MSP despite assurance from CM

Despite warnings from Chief Minister Revanth Reddy and extensive coverage in newspapers about farmers being deceived in agricultural markets, the…

డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ ప్రకటనపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను…

Failed promises and apathy: Telangana farmers left in lurch in Congress rule

Telangana farmers had high expectations from the Congress government, owing to the party’s lofty promises during the Assembly elections. But…

కాంగ్రెస్ పాలనలో.. అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు: కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు పడుతున్న బాధలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కపట కాంగ్రెస్ పాలనలో.. కడుపునింపే అన్నదాత ఆగమైండు.. చేనేత కార్మికుడు చితికిపోతుండు…

కేసీఆర్ రైతుల కోసం కొట్లాడుతుంటే.. రేవంత్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నడు: కేటీఆర్

సిరిసిల్లలో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతు బంధు కోసం మేము…