mt_logo

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు కాంగ్రెస్‌కు…

180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. కాంగ్రెస్‌కి చీమ కుట్టినట్టైనా లేదు: హరీష్ రావు

తెలంగాణలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్  నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..…

సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు విన్న హరీష్ రావు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో నీళ్లు రాక…

రైతులకు లీగల్ నోటీసులా..? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం

పంట రుణాల విషయంలో రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ విషయంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం…

Once brimming with water, Mid Manair reservoir now in dire straits

The Mid Manair project (Sri Rajarajeshwara reservoir), which was brimming with water during the BRS regime, has turned dry under…

అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది: బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రామగుండంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్…

Congress govt hikes TET application fee to Rs. 1,000 per paper 

The Congress government has recently decided to significantly raise the Teachers’ Eligibility Test (TET) fee, causing concern among the aspirants..…

ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌ను కోరిన బీఆర్ఎస్

పార్టీ మారిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి…

మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్‌ది ఓ దారి, రేవంత్‌ది మరో దారి: హరీష్ రావు

మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు మ‌ల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్య‌తిరేకంగా రాష్ట్ర…

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది.. సాగు, తాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రైతులు ఎదుర్కొన్న నష్టాలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్…